From 5 July to 10 July - 2026
Shri Nara Lokesh, Hon'ble Minister for IT, E & C, RTG & HRD
Embassy welcomed Andhra Pradesh (AP) state goverment delegation led by Shri Nara Lokesh, Hon'ble Minister for IT, Electronics & Communications, Real Time Governance & HRD, to ROK on July 6 - 10 to promote investment and technology ties. As AP sets sight on Swarn Andhra
in diverse sectors, from advanced manufacturing, shipbuilding, electronics to clean energy and others, and pursues transformation with speed, RoK can be a preferred partner for the state. Embassy was priviledged to facilitate the delegation's engagement with government, businesses and the Indian diaspora in ROK. Embassy also welcomed the members of Confederation of Indian Industries - AP CEOs joining the delegation for the 31st CII Partnership Summit Korea Investment Roadshow co-organized by the Embassy with the state government, ICCK and KOTRA. It was impressive to see their interest in deepening ties with Korean businesses for the state's growth vision. States are driving India's transformation. The visit of the AP delegation to RoK will go a long way in consolidating India-RoK partnership.
주한인도대사관은 7월 6일부터 10일까지 대한민국을 방문한 안드라프라데시 주정부 대표단을 진심으로 환영했습니다. 대표단은 나라 로케시 IT·전자·통신·실시간 거버넌스·인적자원개발부 장관이 이끌었으며, 이번 방문은 투자 및 기술 협력 확대를 목표로 이루어졌습니다. 안드라프라데시주는 첨단 제조업, 조선, 전자, 청정에너지 등 다양한 분야에서 ‘스와른 안드라(Swarn Andhra) 2047’ 비전을 실현하기 위해 속도감 있는 혁신을 추진하고 있습니다. 이러한 가운데 대한민국은 안드라프라데시주의 핵심 협력 파트너가 될 수 있습니다. 주한인도대사관은 이번 대표단의 방한 기간 동안 한국 정부, 기업, 그리고 재한 인도 교민사회와의 교류를 지원할 수 있어 매우 뜻깊게 생각합니다. 또한 대사관은 대표단과 함께 방한한 인도산업연맹(CII) 안드라프라데시 CEO 대표단도 환영했습니다. 이들은 안드라프라데시 주정부, 주한인도대사관, 주한한국인도상공회의소(ICCK) 및 대한무역투자진흥공사(KOTRA)가 공동 개최한 제31회 CII 파트너십 서밋 한국 투자 로드쇼에 참석했습니다. 한국 기업들과의 협력을 통해 주정부의 성장 비전을 실현하고자 하는 이들의 높은 관심과 의지는 매우 인상적이었습니다. 인도의 각 주(州)는 국가 발전과 혁신을 이끄는 핵심 동력입니다. 이번 안드라프라데시주 대표단의 대한민국 방문은 인도-대한민국 전략적 동반자 관계를 한층 더 강화하는 계기가 될 것으로 기대됩니다.
వేట వేరు... వారధి నిర్మాణం వేరు!
వేటగాడు దొరికింది పట్టుకుని వెనుదిరుగుతాడు;
వారధి నిర్మాత తరాలపాటు నిలిచే కట్టడానికి పునాదులు వేస్తాడు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ నారా లోకేష్ వారం రోజుల పాటు దక్షిణ కొరియా అధికారిక పర్యటన వారధి నిర్మాత చర్యకు ప్రతిరూపం.
బంగాళాఖాతానికి - కొరియా జల సంధికి మధ్య ఆర్ధిక సాంస్కృతిక మానవ వనరుల శాశ్వత వారధికి ఆయన శ్రీకారం చుట్టారు.
ఆ వారంలో 50కి పైగా దిగ్గజ సంస్థలతో భేటీలు - LG, HYUNDAI మరియు SAMSUNG సంస్థలనుండి సానుకూల హామీలు లభించాయి. బూసాన్ లో అపెక్స్ కొరియా (APEX KOREA) శాశ్వత వేదిక !.
మంతి గారి వేగానికి అబ్బురపడి కొరియన్లు ఇచ్చిన బిరుదు "PALLI PALLI MINISTER" అంటే "FASTER FASTER MINISTER".
కొరియన్లు ఇచ్చిన ఈ అవార్డు దేనితోనూ సరితూగనిది.
హై టెక్ తండ్రి వారసత్వానికి కొత్త అధ్యాయం రాయనున్న ఈ యువనేత దక్షిణ కొరియా యాత్ర - స్వర్ణాంధ్ర స్వప్నానికి మైలురాయి !
మరిన్ని వివరాలు చైతన్యరధం e-పేపర్ లో చూడండి :
Palli Palli’ is a Korean phrase that literally means “quickly, quickly.” I couldn't help but smile when a friend in Korea called me a “Palli Palli” Minister.
hat’s exactly what I want to be known for - a minister who gets things done quickly, cuts through red tape, and delivers results!